సీజేఐని కలిసిన  సీఎం రేవంత్​ రెడ్డి

సీజేఐని కలిసిన  సీఎం రేవంత్​ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నుమాలో సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ జస్టిస్ డీవై. చంద్రచూడ్ ను  సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీజేఐకి పుష్ఫగుచ్చం ఇచ్చి.. వీణను బహుకరించారు. కాగా..సీఎం రేవంత్​ను  ఆయన నివాసంలో  ఫ్రాన్స్  రాయబారి థియరీ మాథౌ,  ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్టీ ప్రశాంత్ మెహతా బృందం వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిశారు.